- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లాండ్తో జరగుతున్న రెండో T20 మ్యాచ్లో భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(43), వైభవ్ (14), ఇషాన్ కిషన్ (49), శ్రేయస్ (37), తిలక్ వర్మ(24*), హర్షిత్ రాణా(6) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లు సామ్ కుర్రాన్ 3, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్ తలో వికెట్ తీశారు.
- Advertisement -


