- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించింది. మొబైల్ దుష్ప్రభావం నివారించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం సిద్ధరామయ్య ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ప్రసంగంలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు.
- Advertisement -



