- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లండ్తో భారత్ గురువారం 4వ టీ20లో తలపడనుంది. బ్రిస్టల్ వేదికగా రా.10 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుస ఓటములతో విమర్శలు ఎదుర్కొంటున్న భారత్.. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో భారత్ ఓడితే సిరీస్ ఇంగ్లండ్ సొంతం కానుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది.
- Advertisement -



