Thursday, July 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుశంషాబాద్‌లో బొలెరో బీభత్సం.. ఇద్దరి మృతి

శంషాబాద్‌లో బొలెరో బీభత్సం.. ఇద్దరి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్‌లో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బస్సు కోసం నిల్చున్న జనం పైకి బొలెరో వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరు హైవేపై షాద్‌నగర్‌ పరిధి శాతంరాయి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకొంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -