Wednesday, August 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయథాతథంగా ఆర్‌బీఐ వడ్డిరేట్లు

యథాతథంగా ఆర్‌బీఐ వడ్డిరేట్లు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ సవరించకపోవడం వరుసగా ఇది నాలుగోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌, జూన్‌లో జరిగిన సమీక్షల్లోనూ ఈ వడ్డీరేట్లను రిజర్వ్‌బ్యాంక్‌ యథాతథంగా ఉంచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -