Saturday, March 28, 2026
E-PAPER
Homeజాతీయంఅయోధ్య మహా యజ్ఞంలో అగ్నిప్రమాదం..

అయోధ్య మహా యజ్ఞంలో అగ్నిప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మహా యజ్ఞశాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సరయూ నది తీరాన జమ్తారా ఘాట్ వద్ద నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో యూపీ రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ సహా పలువురు ఉన్నతాధికారులు అక్కడే ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -