- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో ‘SIR’ ఎన్యూమరేషన్ ప్రక్రియ గడువు నేటితో ముగియనుంది. అధికారులు మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని చెబుతున్నారు. ఇప్పటివరకు 73.95 లక్షల మంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం ఈ నెల 17న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది. ఆ తర్వాత నెల రోజులపాటు అభ్యంతరాలు, దరఖాస్తులను స్వీకరించనుంది.
- Advertisement -



