- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ఏడాది కంటే ఘనంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని, ఇందుకోసం కమిటీలు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ థీమ్తో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ 2.0ని నిర్వహించాలని.. స్టార్టప్, పరిశ్రమలు సాధించిన విజయాలపై ప్రదర్శన ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
- Advertisement -



