Thursday, April 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వివాహ వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

వివాహ వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్ : మండలంలోని మర్కల్ స్టేజి వద్ద  గల అశోక్ గార్డెన్ లో సదాశివ నగర్ మాజీ జెడ్పిటిసి కమిలి నరసింహులు తమ్ముడు సాయిలు వివాహ వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ప్రజాపతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -