- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్ : మండలంలోని మర్కల్ స్టేజి వద్ద గల అశోక్ గార్డెన్ లో సదాశివ నగర్ మాజీ జెడ్పిటిసి కమిలి నరసింహులు తమ్ముడు సాయిలు వివాహ వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ప్రజాపతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



