Monday, August 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుదారుణం..భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య

దారుణం..భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం హనుమాన్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్త వెంకటేశం(61)ను భార్య రాజమణి రోకలిబండతో కొట్టి చంపింది. ఆసిఫాబాద్ కమర్షియల్ టాక్స్‌ఆఫీసర్‌గా వెంకటేశం పనిచేస్తుండగా, హుస్నాబాద్‌లో ఏఎన్ఎంగా రాజమణి పనిచేస్తున్నారు. ఈ నెలలో వెంకటేశం పదవీవిరమణ కావాల్సి ఉండగా, రిటైర్‌మెంట్‌ డబ్బులు, ఆస్తి విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన గొడవలో భర్తను రోకలిబండతో కొట్టి భార్య హతమార్చింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -