- Advertisement -
నవతెలంగాణ – కన్నాయిగూడెం
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఎస్సై ఇణిగల వెంకటేష్ చేతులు మీదుగా టీవీ 5& హిందూ ధర్మం టీవీ సంయుక్తంగా ప్రచురించిన పంచాంగ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకటేష్ మాట్లాడుతూ పరభనామ ఉగాది సంవత్సరాన్ని పురస్కారేంచుకొని టీవీ5 హిందూ ధర్మం టీవీ సంయుక్తంగా పంచాంగాన్ని తీసుకురావడం అభినందనీయమని తెలిపరు. పంచాంగం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. టీవీ5, హిందూ ధర్మం టీవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీ5 రిపోర్టర్ షాయాక్ , జాడి రాంబాబు, సుమన్ , లక్ష్మయ్య పాల్గొన్నారు.
- Advertisement -



