Monday, April 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకాళేశ్వరం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం చేరుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వెళ్లి, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కాటారం మండలం నస్తుర్‌పల్లిలో జరిగే బహిరంగ సభలో ‘రైతు భరోసా’ రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -