- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఎయిరిండిమా విమానాల్లో సమస్యలు బయటపడుతున్నాయి. దీంతో పలు విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. తాజాగా దిల్లీ-పారిస్ ఎయిరిండియా విమానం సర్వీసు రద్దు చేశారు. ముందస్తు తనిఖీల్లో ఏఐ 143 విమానంలో సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రయాణికులకు రీఫండ్ చేస్తామని ఎయిరిండియా పేర్కొంది. మరోవైపు విమానాల్లో సాంకేతిక లోపాల దృష్ట్యా కాసేపట్లో డీజీసీఏ కీలక సమావేశం నిర్వహించనుంది.
- Advertisement -