Wednesday, June 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఢిల్లీ - పారిస్‌ ఎయిరిండియా విమానం రద్దు

ఢిల్లీ – పారిస్‌ ఎయిరిండియా విమానం రద్దు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఎయిరిండిమా విమానాల్లో సమస్యలు బయటపడుతున్నాయి. దీంతో పలు విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. తాజాగా దిల్లీ-పారిస్‌ ఎయిరిండియా విమానం సర్వీసు రద్దు చేశారు. ముందస్తు తనిఖీల్లో ఏఐ 143 విమానంలో సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రయాణికులకు రీఫండ్‌ చేస్తామని ఎయిరిండియా పేర్కొంది. మరోవైపు విమానాల్లో సాంకేతిక లోపాల దృష్ట్యా కాసేపట్లో డీజీసీఏ కీలక సమావేశం నిర్వహించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -