Saturday, June 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసిట్ విచారణకు హాజరైన ప్రణీత్ రావు

సిట్ విచారణకు హాజరైన ప్రణీత్ రావు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు శనివారం మరోసారి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు. అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంటున్నారు. ముఖ్యంగా, 2023 నవంబర్ 15వ తేదీన ఒకేరోజు ఏకంగా 650 ఫోన్లను ట్యాప్ చేశారన్న ఆరోపణలపై సిట్ అధికారులు ప్రణీత్ రావును కూలంకషంగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -