- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇరాన్ పై అమెరికా దాడులను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నారాయణ గూడలో వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి జాన్ వేస్లీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇతర వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -