- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సిద్ధార్థ కళాక్షేత్ర విద్యార్ధినిలచే పేరిణి నాట్యం నృత్య ప్రదర్శన తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు ల గల గోల్డెన్ టెంపుల్ లో చేశారు. ఈ నృత్య ప్రదర్శన లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.
- Advertisement -