- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కూతురు తోట జసింత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎల్ఎస్ఈలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ సందర్భంగా నేడు సీఎం రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం తోట జసింతను అభినందించి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు.
- Advertisement -