- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి : ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, ఏఐసీసీ కార్యదర్శి ఎస్ ఏ సంపత్ కుమార్ కు బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద ఐ ఎన్ టి యు సి పట్టణ అధ్యక్షులు దండు నరేష్ శాలువతో పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు.
- Advertisement -