Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeమెదక్ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన..

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి

మండల పరిధిలోని చీలాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధానోపాద్యాయుడు తిరుమలేష్ అధ్వర్యంలో సోమవారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా యూనీయన్ బ్యాంక్ సహకారంతో విద్యార్థులకు అకౌంట్ పాస్ పుస్తకాలు అందజేశారు. ఉపాధ్యాయులు రవీందర్, కవిత,చంద్రమౌళి,పైడి కవిత పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img