- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా నియమితులైన కె రామక్రిష్ణారావును సెక్రటేరియట్ లో శనివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, పూల బొకే అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -