Friday, September 12, 2025
E-PAPER
Homeజాతీయంవైస్ ప్రెసిడెంట్‌గా నేడు రాధాకృష్ణన్ ప్రమాణం

వైస్ ప్రెసిడెంట్‌గా నేడు రాధాకృష్ణన్ ప్రమాణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఇవాళ ఉ.10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కీలక నేతలు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు పాల్గొననున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -