Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ లోక్ అదాలత్ లో 365 కేసులు పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్ లో 365 కేసులు పరిష్కారం

- Advertisement -

నవతెలంగాణ – బిచ్కుంద 
బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో న్యాయమూర్తి వినీల్ కుమార్ 365 కేసులను పరిష్కరించారు. ఇందులో బ్యాంక్ సెటిల్మెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల ద్వారా 23లక్షల 67వేల 360రూపాయల సెటిల్మెంట్, జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకాష్ ,ఏజిపి విట్టల్, న్యాయవాదులు లక్ష్మణరావు, మహమ్మద్, శివాజీ, మనోజ్, కోర్టు సిబ్బంది సుదర్శన్ గౌడ్, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ పోలీస్ సిబ్బంది ఆయా మండలాల వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -