Saturday, September 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా గంజాయి స్వాధీనం

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా గంజాయి స్వాధీనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్‌లో తరలిస్తున్న రూ.12 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్‌ గంజాయిని డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ చేశారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికురాలి వద్ద దీన్ని పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -