Tuesday, September 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసన్నబియ్యం పంపిణీకి ప్రత్యేక సంచులు

సన్నబియ్యం పంపిణీకి ప్రత్యేక సంచులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక సంచులను తయారు చేయించింది. ఇప్పటి వరకు వస్తున్న గోనె సంచులను ఇకపై నిలిచిపోనున్నాయి. ‘రేషన్ కార్డుపై అందరికీ సన్నబియ్యం.. ప్రజా ప్రభుత్వంలోనే సాధ్యం’ అనే కొటేషన్‌ను ఆ సంచిపై ముద్రించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ ఫొటోలతో రూపొందించింది. ఈ బ్యాగులోనే ఇకపై సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -