- Advertisement -
నవతెలంగాణ మద్నూర్
దేవి నవరాత్రులు అలాగే బతుకమ్మ పండుగ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన పండరి అనే యువకుడు పోకలు (వక్కలు) పైన బతుకమ్మ, దేవి తులజా భవాని మాత బొమ్మలు గీసి ఆకట్టుకున్నాడు. పండగల చిత్రాలు వేసి ప్రతిభ కనబరిచిన ఆ యువకునికి గ్రామస్తులంతా అభినందించారు.
- Advertisement -