Saturday, May 10, 2025
Homeతాజా వార్తలురేపే ఎప్‌సెట్‌ ఫలితాలు

రేపే ఎప్‌సెట్‌ ఫలితాలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్‌సెట్‌-2025 ఫలితాలు ఈ నెల 11న విడుదల కానున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఫలితాలు విడుదల చేయనున్నారు. విభాగాలవారీగా టాప్‌ ర్యాంకర్ల వివరాలను కూడా విడుదలచేస్తారు. ఏప్రిల్‌ 29 నుంచి మే 4 వరకు పరీక్షలు నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -