Tuesday, September 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుముంబయి- ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ముంబయి- ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఈ మధ్య కాలంలో బాంబు బెదిరిపుంవు కాల్స్ ఎక్కువైనవి. తాజాగా ముంబై- ఢిల్లీ ఇండిగో ఫ్లైట్‌కు మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ పోలీస్ బృందం ఈ హెచ్చరికను లైట్‌గా తీసుకోకుండా ప్రయాణికుల భద్రత కోసం అన్ని అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -