మహమ్మదాబాద్ జీపిలో ఉపాదీవహమీ సమగ్ర సర్వే..

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని మహమ్మదాబాద్ గ్రామపంచాయతీ పరిదిలో  ఏడాది కాలంగా నిర్వహించిన ఉపాదీ హమీ పనుల వివరాలను తనీఖీ అధుకారులు ఇంటింటికి తిరిగి సర్వేలు చేస్తున్నారు. పని చేసిన కూలీలకు నేరుగా కలుసి ఎన్నిరోజులువపని చేసారు. కూలీ ఎంత వచ్చింది. డబ్బులు ఎవరికైన ఇచ్చారా? పని ప్రదేశంలో అన్ని వసతులు కల్పించారా లేదా? పని చేయకుండానే డబ్బులు చెల్లించారా అని కూలీలకు మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం ఉపాదీ హమీ రికార్డులను పరీశీలించి తనీఖీలు చేస్తామని తనీఖీ అధికారులు తెలిపారు. జీపీ సర్పంచ్ సాయులు, జేపిఎస్ తదితరులు పాల్గోన్నారు.
Spread the love