రెడ్ క్రాస్ అధ్వర్యంలో కేమ్రాజ్ కల్లాలీలో వైద్య శిభిరం

నవతెలంగాణ – జుక్కల్
రెడ్ క్రాస్ అధ్వర్యంలో వైద్యశిభిరం నిర్వహించడం జర్గింది.  మండలంలోని కేమ్రజ్ కల్లాలి గ్రామములో శనివారంనాడు రెడ్ క్రాస్ సోసైటి అద్వర్యంలో  వృద్దులకు ఏర్పాటు చేసిన వైద్య శిభిరంలో ఎంఎంయూ అరువై ఎండ్లు పూర్తీ చేసుకున్న వృద్దులకు వైద్య ఆరోగ్య శిభిరంలో ఈసీజీ 2డి ఇకో, యాబై రకాల రక్తపరిక్షలు షుగర్, బీపీ, పలు రకాలైన వైద్య పరిక్షలు నిర్వహించడం జర్గింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఎంపిడివో శ్రీనివాస్  వైద్య శిభిరాన్ని  ప్రారంబించారు. మాజీ సర్పంచ్ రమేష్ దేశాయి సంధర్శించి సేవలందించడం జర్గింది. ఈ కార్యక్రమంలో జీపీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా కోశాదీకారీ దస్తీరామ్, వైద్యులు, ఆశాలు తదితరులు పాల్గోన్నారు.
Spread the love