ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ ఒకరి ప్రాణం తీసింది

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్

పెద్ద కొడప్ గల్ మండల కేంద్రనికి చెందిన మెట్టుమిది బస్వంత్ (35) అనే వ్యక్తిని కారాడి సాయిలు అనే వ్యక్తి హత్య చేశారు. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం… పోలీసులు. స్థానికులు తెలిపిన ప్రకారం కారాడి సాయిలు అనే వ్యక్తి తో తరచుగా గొడవలు పడుతుండేవారని ఈ క్రమంలో బస్వంత్ చంపి నూతనంగా నిర్మిస్తున్న అతని సొంత  ఇంటి వద్ద ఉన్న బాత్రూం  సంపులో పడి వేసినట్లు పోలీసులు తెలిపారు. నానమ్మ పపావ్వ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కోనారెడ్డి తెలిపారు.

Spread the love