కాంగ్రెస్‌‌ను వీడిన సీనియర్ నేత..

నవతెలంగాణ – హైదరాబాద్: హరియాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మేల్యె కిరమ్మేల్యెణ్ చౌదరి కూతురు శృతితో కలిసి పార్టీకి రాజీనామా చేశారు. కుమార్తెకు లోక్‌సభ సీటు ఇవ్వలేదని పార్టీపై కొంతకాలంగా కిరణ్ అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో పార్టీ నేతల దౌర్జన్యం ఎక్కువైందని రాజీనామా లేఖలో ఆరోపించారు. ఇవాళ కూతురితో సహా ఆమె బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా హరియాణా లోక్‌సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 5చోట్ల గెలిచింది.

Spread the love