నూతన కలెక్టర్ కు సన్మానం..

నవతెలంగాణ – రామారెడ్డి
కామారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన ఆశిష్ సoగ్వన్ ను జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ… రామారెడ్డి మండలంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.
Spread the love