కొనసాగుతున్న ప్రజా పాలన కార్యక్రమం

నవతెలంగాణ – వలిగొండ రూరల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం మండలంలోని ఎం తుర్కపెల్లి, గొల్నేపల్లి, అరూర్, నెమిలకాల్వ గ్రామాలలో బుధవారం ప్రజా పాలన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి, సర్పంచులు గూడూరు శివశాoత్ రెడ్డి, చిట్టెడి జయమ్మ జనార్దన్ రెడ్డి, తుమ్మల పద్మమ్మ, వంగాల బిక్షపతి, బెలిద సునీతా నాగేశ్వర్, తుమ్మల వెంకట్ రెడ్డి, పసల జ్యోతి విజయానంద్,మండల ప్రత్యేక అధికారి శేఖర్ రెడ్డి, ఎంపిడిఓ గీతా రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ అధికారి అంజనీదేవి, ఎపిఓ కేదారీశ్వర్, సుగుణాకర్ రావు, ఆర్ ఐ మనోహర్, కర్ణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love