నవతెలంగాణ – రామారెడ్డి
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల లో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తును ఆన్లైన్లో రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని గురువారం ఉప్పల్వాయి గురుకుల ప్రిన్సిపాల్ ఎం సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులు 5వ తరగతి గురుకుల ప్రవేశానికి రూ 100 రుసుముతో ఈనెల 20వ తేదీ వరకు, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంటర్మీడియట్ కు ఈనెల 20వ తేదీ వరకు రూ 200 రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల లో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తును ఆన్లైన్లో రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని గురువారం ఉప్పల్వాయి గురుకుల ప్రిన్సిపాల్ ఎం సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులు 5వ తరగతి గురుకుల ప్రవేశానికి రూ 100 రుసుముతో ఈనెల 20వ తేదీ వరకు, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంటర్మీడియట్ కు ఈనెల 20వ తేదీ వరకు రూ 200 రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.