నవతెలంగాణ – కొల్లాపూర్ కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి శిరీష ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో ఓటు వేశారు. హైకోర్టు ఆదేశాలతో ఆమె బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రానికి వచ్చారు.