బోరు మోటారు ప్రారంభం

నవతెలంగాణ – తంగళ్ళపల్లి
జెడ్పీటీసీ నిధులనుండి వేసిన బోరు మోటార్ను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, జెడ్పీటీసీ పూర్మాని మంజుల లింగారెడ్డి తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. జెడ్పీటీసీ నిధుల నుండి రూ.2లక్షల తో ఏర్పాటుచేసిన బోరుబావికి బోరు మోటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ,ముఖ్య సలహాదారులు పాల్గొన్నారు.

Spread the love