దోమలను అంతం చేయడమే మనందరి బాధ్యత

– మండల వైద్యాధికారిని డాక్టర్‌ కనకం తనూజా.. నవతెలంగాణ-చండ్రుగొండ మహమ్మారి డెంగ్యూ వ్యాధిని దేశం నుంచి తరిమి వేయాలంటే దానికి మూలమైన…

ఫెర్టిలైజర్స్‌ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

– సేవాలాల్‌ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్‌ రాంబాబు నాయక్‌ నవతెలంగాణ -పాల్వంచ రూరల్‌ నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన…

డీడీలు కట్టి ఇరవై నెలలు

– గొర్రెల కోసం 370 మంది ఎదురుచూపు – ఒక్కొక్కరు రూ.43,750 చెల్లింపు నవతెలంగాణ-ముదిగొండ యాదవులకు గత కెసిఆర్‌ ప్రభుత్వం గొర్రెల…

కంచి రమేష్‌ కుటుంబానికి అండగా ఉంటాం : ఎన్నారైలు

నవతెలంగాణ-కారేపల్లి కారేపల్లికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకులు కంచి రమేష్‌ కుటుంబానికి అండగా ఉంటామని కమలాపురం గ్రామానికి చెందిన ఎన్నారై లు…

జూన్‌లో పంచాయతీ ఎన్నికలు జరిగేనా?

– పాత రిజర్వేషన్ల ప్రకారమా…కొత్త రిజర్వేషన్ల ప్రకటనా..? – గ్రామపంచాయతీ ఎన్నికలపై స్పష్టత కరువు – ఎన్నికలపై జోరుగా చర్చ నవతెలంగాణ-బోనకల్‌…

అత్యంత సుందరంగా శ్రీవారి కల్యాణ వేదిక, వకుళ మాత స్టేడియం

– పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధం – ఎన్నికల కోడ్‌తో జాప్యం – దాత తుళ్లూరు కోటేశ్వరరావు నవతెలంగాణ –…

చిరస్మరణీయుడు మురళీకృష్ణ

– మరువలేనిది రాఘవయ్య కుటుంబ త్యాగం – సంస్మరణ సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నవతెలంగాణ-ఖమ్మంరూరల్‌ రోడ్డు ప్రమాదంలో చెరుకూరి…

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్ శాఖ ఏఈఈ శరత్..

– అదుపులోకి తీసుకున్న ఏసీబీ బృందం.. – ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఫోన్ చేయండి:…

ప్రజా భాగస్వామ్యంతోనే వ్యాధుల వ్యాప్తి నివారణ..

– అశ్వారావుపేటలో జాతీయ డెంగ్యూ దినోత్సవ ర్యాలీ నిర్వహణ.. నవతెలంగాణ – అశ్వారావుపేట జాతీయ డెంగ్యూ దినోత్సవం పురష్కరించుకుని గురువారం వినాయక…

వచ్చే వ్యవసాయ సీజన్ కార్యాచరణకు ఉపక్రమించాలి: సుధాకర్ రెడ్డి 

నవతెలంగాణ – అశ్వారావుపేట వచ్చే వ్యవసాయ సీజన్  ఆయిల్ ఫాం సాగు కార్యాచరణ కు ఉపక్రమించాలి అని,లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి…

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి 

నవతెలంగాణ-ఖానాపురం  సైకిల్ పై వస్తున్న వ్యక్తిని కారు వెనుకనుండి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని ఐనపల్లి శివారులో సంగెం…

అడవులు రక్షణకు పటిష్ట చర్యలు: సీ.సీ.ఎఫ్ భీమా నాయక్

నవతెలంగాణ – అశ్వారావుపేట అడవుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సీ.సీ.ఎఫ్ భీమా నాయక్ స్థానిక అధికారులను ఆదేశించారు.కొత్త పోడు జరగకుండా…