- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో రాగం ఐలయ్య ఇంటి నుంచి హనుమాన్ సెంటర్ వరకు సిసి రోడ్డు నిర్మాణ పనులు గురువారం సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు, ఇందారపు చెంద్రయ్య, తిర్రి అశోక్, కామ బాపు, పర్వాన్ బేగం పాల్గొన్నారు.
- Advertisement -



