ఆర్టీసీ డిపో ముందు ఛలో బస్ భవన్ కార్యక్రమం

నవతెలంగాణ – ఆర్మూర్  

 రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో బస్ భవన్ కార్యక్రమం మంగళవారం టి ఎస్ ఆర్ టి స డిపో యందు నిర్వహించినారు. ..డిపో అధ్యక్ష కార్యదర్శులు రవి చందర్ రమేష్ రాష్ట్ర కార్యదర్శి గోపి  అధ్యక్ష కార్యదర్శిలు రవి చందర్ రమేష్  లు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియని వెంటనే పూర్తి చేయాలి మరియు చట్టపకారం టీఎస్ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను పునరుదించాలి ,2013 ఆర్పీఎస్ బాండ్ డబ్బులను వెంటనే అందరికీ చెల్లించాలి అని, ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలీ అని ,అన్ని ఖాళీలను భర్తీ  చేయాలి పని భారాలను తగ్గించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి గంగవ్వ సుజాత సుమలత జ్యోతి లతా భూమన్న శీను హరి రవీందర్ గంగాధర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love