Thursday, May 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలురెండున్నర గంటలు పాటు నిలిచిన చెన్నై ఎక్స్‌ప్రెస్‌..

రెండున్నర గంటలు పాటు నిలిచిన చెన్నై ఎక్స్‌ప్రెస్‌..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో చెన్నై ఎక్స్‌ప్రెస్ రెండున్నర గంటలు పాటు నిలిచిపోయింది. ఇంజిన్‌లో విద్యుత్‌ సమస్య తలెత్తడంతో రైలు ఆగిపోయింది. మరమ్మతుల అనంతరం రైలు 9:50 గంటలకు బయలుదేరి వెళ్లింది. ట్రైయిన్‌ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -