లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షునిగా చెరుకు పృథ్వీరాజ్

నవతెలంగాణ – ఆర్మూర్
2024-2025 సంవత్సరము గాను లైన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనంతపురం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకోవడం జరిగింది.  అధ్యక్షుడిగా చెరుకు పృథ్వీరాజ్, కార్యదర్శిగా మ్యాక శ్రీకాంత్ కోశాధికారిగా చెట్లపల్లి నారాయణ గౌడ్ ఎన్నుకోవడం జరిగింది. మా సంవత్సర కాలానికి గాను మంచి మంచి కార్యక్రమాలు చేసి మన్ననలు పొందేలా కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్ రాజన్న లయన్ రఫీ గోహార్, లయన్ అంబల్ల తిరుపతి,లయాన్ నరసింహ రెడ్డి, లయన్ జ్ఞాని చావ్లా , లయన్ బిజ్జు సంతోష్ , లయన్ చెన్న రవికుమార్,  లయన్ ఉదయ్ కుమార్, లయన్ అశ్విన్ రెడ్డి తదితరులు పాల్గొని కొత్త కార్యవర్గాన్ని సన్మానించారు.
Spread the love