ఇందిరా పార్క్ లో క్రిస్మస్ వేడుకలు


నవతెలంగాణ హైదరాబాద్: శాంటా తాతగా బి.సరోజని రామారావు డా. హిప్నో పద్మా కమలాకర్ క్రిస్మస్ పండుగ ప్రేమకు చిహ్నంగా భావిస్తారని డా.హిప్నో పద్మా కమలాకర్, జి.కృష్ణవేణి అన్నారు. సోమవారం ఉదయం డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ లో క్రిస్మస్ వేడుకలు. సైనిక్ పూరి భవన్ స్కూల్ పిల్లలతో ఇందిరా పార్క్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.


క్రిస్మస్ తాతగా యోగా గురు బి.సరోజని వేసి అందరినీ ఆకట్టుకోవటమే కాకుండా పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యోగా గురు బి.సరోజని, బి.రామారావు, డా.గీత, జి.కృష్ణవేణీ, సైకాలజిస్ట్ జ్యోతి రాజా, యశోద , పూర్ణ కుమారి , హిత ,శ్రీలత,ఉషా, సుజాత,ధనలక్ష్మి, పి.స్వరూపా రాణి , శోభా రాణి, అడ్వకేట్ రాజేంద్ర కుమార్, దేవేంద్ర సింగ్, ప్రకాష్, రాజా నరసింహ, వేంకటేశ్వర రావు, డా.ఓం ప్రకాష్, ప్రహల్లాదు, భవన్ స్కూల్ పిల్లలు, టిచర్స్, యోగా సాధకులు పాల్గొన్నారు.

Spread the love