ప్రజాపాలన కార్యక్రమాన్ని సందర్శించిన కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చింతల చంధ్రారెడ్డి

నవతెలంగాణ – హలియా
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం 6 గ్యారంటీల ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో భాగంగా ఈ రోజు
హలియా మున్సిపాలిటీ  అనుములలోని 9వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని  కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చింతల  చంధ్రారెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తక్కేళ్లపల్లి సైదులు గారు, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ సింగారపు నగేష్, కాంగ్రెస్ యువనాయకులు పోలె మధుసూదన్, హనుమంత్, మహేష్, నరేష్, నాగేందర్, నాగయ్య, విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love