ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్ 

నవతెలంగాణ – తుర్కపల్లి
మండల కేంద్రంలో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎండి జహంగీర్ హాజరయ్యారు. అనంతరం విందులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ  జిల్లా కార్యదర్శి వనం రాజు ,ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల శివ, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ , సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కొక్కొండ లింగయ్య, సీఐటీయూ మండల కన్వీనర్ తూటి వెంకటేష్, మండల కమిటీ సభ్యులు గడ్డమీది నరసింహ తలారి మాతయ్య నాగరాజు, వెంకటేష్ కళాకారులు ఎండి జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love