నవతెలంగాణ – ఆర్మూర్
జిల్లా ఎంపీ గా రెండవసారి విజయం సాధించిన ధర్మ పురి అరవింద్ కు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కుమార్తె ఆర్ అర్ ఫౌండేషన్ డైరెక్టర్ పైడి సుచరిత రెడ్డి మంగళవారం ఎంపీ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు . ,అవినీతి మచ్చ లేని అరవింద్ గెలవడం సంతోషకరం అని కేంద్రం నుండి మరిన్ని నిధులు ఎంపీ ద్వారా వస్తాయి అని అన్నారు.