ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్

నవతెలంగాణ – తిరుమలగిరి 

తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఓటింగ్ సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సంకేపల్లి సుధీర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని  కోరారు. పట్టభద్రులు ఎంతో చైతన్యవంతులని వారు నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Spread the love