జిలుగు విత్తనాల పంపిణీ..

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోనీ సహాయ సహకార సంఘం అధ్వర్యంలో రైతులకు జిలుగు విత్తనాలు పంపిణీ బుదవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి రంజిత్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పై జిలుగు విత్తనాలను ఇవ్వడము జరుగుతుందని, రైతు 30 కిలోల బస్తకు రూ. 1116 చెల్లించి, పాస్ పుస్తకం జిరక్స్ తీసుకొని రావాలని, ఇలోక్క రైతులు 2.20 ఎకరాలకు ఒక్క బస్త ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అశోక్, హెడ్ క్లార్క్ విజయ్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Spread the love