- Advertisement -
నవతెలంగాణ-నవాబుపేట
నవాబు పేట గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి గీతారాణి సుధాకర్ చారి ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి, గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులందరికీ దుస్తుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమములో ఎంపీడీవో జయరాం నాయక్, ఎంపీఓ బద్రునాయక్, ఉప సర్పంచ్ హజహర్ అలీ, సూపరింటెండెంట్ గోవింద రెడ్డి, నీలకంఠ, వార్డు సభ్యులు రాజు, పంచాయతీ కార్యదర్శి నరేష్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -


