- Advertisement -
నవతెలంగాణ- ఆత్మకూర్ : విజయ రాములు సతీమణి జ్యోతి ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. బుధవారం అమరచింత పట్టణంలోని వారి స్వగృహానికి వెళ్లిన చిట్టెం రాంమోహన్ రెడ్డి , జ్యోతి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం విజయ రాములు, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
- Advertisement -



