నకిలీ విత్తనాలు అమ్మితే పీడి యాక్ట్ కింద కేసు నమోదు చేస్తాం

– మండలా వ్యవసాయ అధికారి దేవిక
నవతెలంగాణ-జక్రాన్ పల్లి: నకిలీ విత్తనాలు అమ్మితే పీడి యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని దేవిక శనివారం అన్నారు. జక్రాన్ పల్లి మండల పరిధిలోని పలు దుకాణంలో మండల వ్యవసాయ అధికారిని దేవిక తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని, ఎమ్మార్పీ ధరకు విక్రయించాలని,  రైతులకు విత్తనాలకు సంబంధించిన రసీదును ఇవ్వాలని దుకాణదారునకు  ఆమె సూచించారు.

Spread the love